Ertala Rajender : దళిత బంధుపై (Dalita Bandhu)తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఈటల రాజేందర్ (Eetala Rajender)అన్నారు. తనది కాని లేఖను సోషల్ మీడియాలో(Social media) పోస్టు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని డిమాండ్ చేసిందే.. తానని ఆయన గుర్తు చేశారు.