
1. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. పంచదేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత ప్యాకేజీ మొదలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)